ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం.
Updated on: 2024-04-13 07:19:00
దేవరకద్ర నియోజకవర్గం : పార్లమెంటు ఎన్నికలను పురస్కరించుకొని చిన్న చింతకుంట, దేవరకద్ర, కౌకుంట్ల మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకుల, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రేపు అనగా 13/04/2024 శనివారం ఉదయం "చిన్న చింతకుంట మండల కేంద్రంలో" 11-00 గంటలకు "MS గార్డెన్స్ ఫంక్షన్ హాల్" లో నిర్వహించబడును, ఇట్టి కార్యక్రమంలో మహబూబ్నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ రెడ్డి , దేవరకద్ర ఎమ్మెల్యే . జి. మధుసూదన్ రెడ్డి (GMR) , మహబూబ్ నగర్ జిల్లా జడ్పీ చైర్మెన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి , టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు ముఖ్య అతిధులుగా హాజరై ఎన్నికల ప్రచారం కు సంబంధించి దిశ నిర్దేశం చేస్తారు.