ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ములుగు జిల్లా ముఖ్య నాయకులతో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి సీతారాం నాయక్ సమావేశం
Updated on: 2024-04-07 10:14:00

ములుగు జిల్లా కొత్తగూడ, గంగారాం మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో మహబూబాబాద్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ సమావేశమయ్యారు.పార్టీ గెలుపు కోసం ప్రణాళికలకు సిద్ధమై కృషి చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి కంభంపాటి పుల్లారావు,మహబూబాబాద్ బిజెపి ఉప అధ్యక్షులు బుల్లెట్ కృష్ణ, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.