ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
అనుమానాస్పద మృతి
Updated on: 2024-04-06 06:03:00

కుప్పం పట్టణంలోని శాంతి లేఅవుట్ కాపురం ఉంటున్న మౌనిక అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని చనిపోయింది మౌనిక కు 2 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ప్రస్తుతం మౌనిక నాలుగు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపిన సమాచారం మౌనిక భర్త శివకుమార్, అత్త గీత, మామ రెడ్డెప్ప, మరిది రూపేష్ లు తమ బిడ్డను వేదింపులకు కారణం అంటున్న కుటుంబ సభ్యులు మౌనికను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.. కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ సంఘటనా స్థలానికి చేరుకుని వివారణ చేపట్టారు..