ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పండుగల వల్ల ఐక్యత పెరుగుతుంది: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
Updated on: 2024-04-06 05:41:00

పండుగల వల్ల ఐక్యత పెరుగుతుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. ఈ రోజు తిమ్మసాని పల్లి కి చెందిన జహంగీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు లో పాల్గొని ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అందరూ సంతోషంగా ఉండాలని భావించి ఇఫ్తార్ విందును జహంగీర్ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది అని , పండుగలు మనుషుల మధ్య సంబంధాలను మెరుగు పరుస్తాయి అని అందుకే అందరూ కుల మతాలకు అతీతంగా కలిసి మెలిసి ఘనంగా పండుగలు జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, కౌన్సిలర్ తిరుమల వెంకటేశ్, ఖాజా పాషా, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, లక్ష్మణ్ యాదవ్, మక్సూద్ , అజ్మత్ అలి, లక్ష్మణ్, సలీం తదితరులు పాల్గొన్నారు.