ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు
Updated on: 2024-04-02 15:25:00

బోగోలు కు చెందిన ఎంపిటిసి చెలపతి వెంకటేశ్వర్లును ఆకారణంగా కొట్టి దురుసుగా మాట్లాడిన ఎస్సై వెంకటరమణ 2016జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించిన ఎస్సై కోర్టును ఆశ్రయించిన బాధితుడు చెలపతి వెంకటేశ్వర్లు 8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా జైలు శిక్ష, జరిమానా విధించి తీర్పు వెల్లడించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి గతంలో ఎన్నో కేసులో ముద్దాయి గా ఉన్న ఎస్ఐ వెంకటరమణ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఎస్సై వెంకటరమణ చాలా చోట్ల సస్పెండ్ కు గురైన ఎస్సై వెంకటరమణ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన నాటి ఎంపీటిసి సభ్యులు వెంకటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లాంఘన పాల్పడినట్లు నమోదైన కేసులో గతంలో ఎస్సై వెంకటరమణ కు ఆరు నెలలు జైలు శిక్ష, 10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు. పిర్యాది వివరాలు మేరకు బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు ఎంపీటిసి సభ్యులు గా ఉంటూ వ్యవసాయం చేసుకొనే వారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో వెంకటేశ్వర్లు టీ తాగుతుండగా ఎస్సై వెంకటరమణ అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. 8ఏళ్ల పాటు కోర్టులో కేసు కొనసాగింది. సోమవారం కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు.పిర్యాదు తరుపున న్యాయ వాది కె పిఎస్ మణి కేసు వాదించారు.