ముఖ్య సమాచారం
-
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందిన 5,757 మంది కానిస్టేబుళ్లకు ఈ నెల 22 నుంచి ట్రైనింగ్ కార్యక్రమం
-
నేటి నుంచి పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు
-
స్కూల్కు రివాల్వర్ తెచ్చిన విద్యార్థి.. ప్రధానోపాధ్యాయుడిని బెదిరింపు....
-
ఎస్ఐ ఉద్యోగానికి రాజీనామా చేసి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థి
-
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన భారత్ కు క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం
-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు చాయ్ రస్తా ఫ్రాంచైజ్ యూనిట్ల ఏర్పాటు
-
రెండవ విడత తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
-
బొబ్బిలి మాజీ సైనికులు గిరిజనులకు దుప్పట్లు పంపిణీ చేశారు
-
ప్రజలకు ఇబ్బంది లేకుండానే శంకర్ విలాస్ స్పూర్తి : కేంద్ర సహాయ మంత్రి డా పెమ్మసాని చంద్రశేఖర్
-
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు
Updated on: 2024-04-02 15:25:00
బోగోలు కు చెందిన ఎంపిటిసి చెలపతి వెంకటేశ్వర్లును ఆకారణంగా కొట్టి దురుసుగా మాట్లాడిన ఎస్సై వెంకటరమణ 2016జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించిన ఎస్సై కోర్టును ఆశ్రయించిన బాధితుడు చెలపతి వెంకటేశ్వర్లు 8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా జైలు శిక్ష, జరిమానా విధించి తీర్పు వెల్లడించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి గతంలో ఎన్నో కేసులో ముద్దాయి గా ఉన్న ఎస్ఐ వెంకటరమణ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఎస్సై వెంకటరమణ చాలా చోట్ల సస్పెండ్ కు గురైన ఎస్సై వెంకటరమణ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన నాటి ఎంపీటిసి సభ్యులు వెంకటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లాంఘన పాల్పడినట్లు నమోదైన కేసులో గతంలో ఎస్సై వెంకటరమణ కు ఆరు నెలలు జైలు శిక్ష, 10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు. పిర్యాది వివరాలు మేరకు బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు ఎంపీటిసి సభ్యులు గా ఉంటూ వ్యవసాయం చేసుకొనే వారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో వెంకటేశ్వర్లు టీ తాగుతుండగా ఎస్సై వెంకటరమణ అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. 8ఏళ్ల పాటు కోర్టులో కేసు కొనసాగింది. సోమవారం కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు.పిర్యాదు తరుపున న్యాయ వాది కె పిఎస్ మణి కేసు వాదించారు.