ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు
Updated on: 2024-04-02 15:25:00
బోగోలు కు చెందిన ఎంపిటిసి చెలపతి వెంకటేశ్వర్లును ఆకారణంగా కొట్టి దురుసుగా మాట్లాడిన ఎస్సై వెంకటరమణ 2016జూన్ 24న బిట్రగుంటలో టీ తాగుతుండగా అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించిన ఎస్సై కోర్టును ఆశ్రయించిన బాధితుడు చెలపతి వెంకటేశ్వర్లు 8ఏళ్ళు కోర్టు లో జరిగిన కేసు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా జైలు శిక్ష, జరిమానా విధించి తీర్పు వెల్లడించిన మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి గతంలో ఎన్నో కేసులో ముద్దాయి గా ఉన్న ఎస్ఐ వెంకటరమణ వివాదాలకు కేరఫ్ అడ్రస్ గా మారిన ఎస్సై వెంకటరమణ చాలా చోట్ల సస్పెండ్ కు గురైన ఎస్సై వెంకటరమణ నెల్లూరు జిల్లా బోగోలుకు చెందిన నాటి ఎంపీటిసి సభ్యులు వెంకటేశ్వరరావు పట్ల దురుసుగా ప్రవర్తించి మానవ హక్కుల ఉల్లాంఘన పాల్పడినట్లు నమోదైన కేసులో గతంలో ఎస్సై వెంకటరమణ కు ఆరు నెలలు జైలు శిక్ష, 10వేల జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు. పిర్యాది వివరాలు మేరకు బోగోలుకు చెందిన వెంకటేశ్వరరావు ఎంపీటిసి సభ్యులు గా ఉంటూ వ్యవసాయం చేసుకొనే వారు. 2016 జూన్ 24న బిట్రగుంటలో వెంకటేశ్వర్లు టీ తాగుతుండగా ఎస్సై వెంకటరమణ అకారణంగా కొట్టి మానవ హక్కులకు భంగం కలిగించారని బాధితుడు కోర్టును ఆశ్రయించారు. 8ఏళ్ల పాటు కోర్టులో కేసు కొనసాగింది. సోమవారం కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో ఎస్ఐ వెంకటరమణకు ఆరు నెలల జైలు శిక్ష, రూ. 10000 జరిమానా విధిస్తూ మొదటి అదనపు జిల్లా సెషన్స్ జడ్జి కబర్థి సోమవారం తీర్పు చెప్పారు.పిర్యాదు తరుపున న్యాయ వాది కె పిఎస్ మణి కేసు వాదించారు.