ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
Updated on: 2024-03-29 08:10:00
నిజామాబాద్ :నగరంలోని వినాయక్ నగర్ లో పేకాట స్థావరంపై గురువారం సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు, రూ.56810 పట్టుకోవడం జరిగిందన్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాము లు పాల్గొన్నారు.