ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ దాడులు
Updated on: 2024-03-29 08:10:00

నిజామాబాద్ :నగరంలోని వినాయక్ నగర్ లో పేకాట స్థావరంపై గురువారం సీపీ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసిపి విష్ణుమూర్తి ఆధ్వర్యంలో సీఐ అంజయ్య ఆధ్వర్యంలో పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. ఈ దాడిలో 8 మంది పేకాట రాయుళ్లు, రూ.56810 పట్టుకోవడం జరిగిందన్నారు. తదుపరి చర్య నిమిత్తం నాల్గవ టౌన్ ఎస్.హెచ్.ఓ కు అప్పగించారు. ఈ దాడుల్లో సిబ్బంది హెడ్ కానిస్టేబుళ్లు లక్ష్మన్న, సుదర్శన్, అనిల్, నరసయ్య, ఆజాము లు పాల్గొన్నారు.