ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏసీబీకి పట్టుబడ్డ అవినీతి ఆర్ఐ
Updated on: 2024-03-28 16:48:00

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగరం తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు.ఏసీబీ దాడులు చేసిన ఏఎస్పి దేవ ప్రసాద్ డి.ఎస్.పి డిఎస్పి జెస్సి ప్రశాంతి వారి బృందం ఆధ్వర్యంలో దాడి.ఏసీబీ దాడులు మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రెడ్డప్ప రైతు పోగొట్టుకున్న భూమి పట్టా పొందడం కొరకు డిమాండ్ చేసి తీసుకున్న 12 వేల 500 రూపాయలు స్వాధీనం చేసుకుని విచారిస్తున్న ఏసీబీ అధికారులు.