ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత
Updated on: 2024-03-18 11:05:00

10 వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ అన్నారు. సోమవారం పాచిపెంటలో 10,Th ఇంటర్ పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్సై పొదిలాపు నారాయణరావు తో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సివిల్, మరియు సచివాలయం మహిళ పోలీసులను బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.