ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత
Updated on: 2024-03-18 11:05:00

10 వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ అన్నారు. సోమవారం పాచిపెంటలో 10,Th ఇంటర్ పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్సై పొదిలాపు నారాయణరావు తో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సివిల్, మరియు సచివాలయం మహిళ పోలీసులను బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.