ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట భద్రత
Updated on: 2024-03-18 11:05:00

10 వ తరగతి, ఇంటర్ పరీక్షా కేంద్రాలు వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సాలూరు రూరల్ సీఐ బాలకృష్ణ అన్నారు. సోమవారం పాచిపెంటలో 10,Th ఇంటర్ పరీక్షా కేంద్రాలను స్థానిక ఎస్సై పొదిలాపు నారాయణరావు తో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ఏటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రతి పరీక్షా కేంద్రం వద్ద సివిల్, మరియు సచివాలయం మహిళ పోలీసులను బందోబస్తు నిర్వహిస్తున్నారన్నారు.