ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా జనార్ధన్
Updated on: 2024-03-14 15:10:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగుల చైతన్య సమైక్య వేదిక మండల కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు బోయిని సంపత్, గౌరవ అధ్యక్షులు కేంసారపు సారయ్య ఆధ్వర్యంలో గురువారం కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా శనిగరపు జనార్ధన్, ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజయ్య, సహాయ కార్యదర్శులుగా తాడెం రాజు, సుఖినె కోటేశ్వర్, బండి స్వరూప, బోయిని రాజు, డైరెక్టర్లుగా కుమ్మరి లక్ష్మి, చెక్కపొదక్క, పోలురాణి, ఉప్పుల సమ్మక్క, పోడేటి రజిత, బైరి శిరీష, గుండెకారి రాజేశ్వరరావు, పెండ్యాల రాజిరెడ్డి, సలహాదారులుగా వెంగళ బాబురావు, నాగపురి జగదీశ్వర్, చిరుత మనోహర్, ఇనుగాల మొగిలి, మోరె రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.