ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా జనార్ధన్
Updated on: 2024-03-14 15:10:00
హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగుల చైతన్య సమైక్య వేదిక మండల కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు బోయిని సంపత్, గౌరవ అధ్యక్షులు కేంసారపు సారయ్య ఆధ్వర్యంలో గురువారం కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా శనిగరపు జనార్ధన్, ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజయ్య, సహాయ కార్యదర్శులుగా తాడెం రాజు, సుఖినె కోటేశ్వర్, బండి స్వరూప, బోయిని రాజు, డైరెక్టర్లుగా కుమ్మరి లక్ష్మి, చెక్కపొదక్క, పోలురాణి, ఉప్పుల సమ్మక్క, పోడేటి రజిత, బైరి శిరీష, గుండెకారి రాజేశ్వరరావు, పెండ్యాల రాజిరెడ్డి, సలహాదారులుగా వెంగళ బాబురావు, నాగపురి జగదీశ్వర్, చిరుత మనోహర్, ఇనుగాల మొగిలి, మోరె రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.