ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
దివ్యాంగుల సంఘం మండల అధ్యక్షుడిగా జనార్ధన్
Updated on: 2024-03-14 15:10:00

హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో దివ్యాంగుల చైతన్య సమైక్య వేదిక మండల కమిటీని వ్యవస్థాపక అధ్యక్షులు బోయిని సంపత్, గౌరవ అధ్యక్షులు కేంసారపు సారయ్య ఆధ్వర్యంలో గురువారం కమిటీ ఏర్పాటు చేశారు. మండల అధ్యక్షులుగా శనిగరపు జనార్ధన్, ఉపాధ్యక్షులుగా దాసరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బుర్ర రాజయ్య, సహాయ కార్యదర్శులుగా తాడెం రాజు, సుఖినె కోటేశ్వర్, బండి స్వరూప, బోయిని రాజు, డైరెక్టర్లుగా కుమ్మరి లక్ష్మి, చెక్కపొదక్క, పోలురాణి, ఉప్పుల సమ్మక్క, పోడేటి రజిత, బైరి శిరీష, గుండెకారి రాజేశ్వరరావు, పెండ్యాల రాజిరెడ్డి, సలహాదారులుగా వెంగళ బాబురావు, నాగపురి జగదీశ్వర్, చిరుత మనోహర్, ఇనుగాల మొగిలి, మోరె రంజిత్ కుమార్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.