ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
అవసరమైన నిధులను జిల్లా బ్యాంకు నుండి అందిస్తాం
Updated on: 2024-03-14 14:29:00

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నూతన భవనాన్ని గురువారం ప్రారంభించారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని పిఎసిఎస్ కొనుగోలు కార్యాలయాన్ని జాతీయ సహాకార బ్యాంకుల సమైక్య, తెలంగాణ రాష్ట్ర అపెక్స్ బ్యాంకు, కెడిసిసి బ్యాంక్ కరీంనగర్ అధ్యక్షులు కొండూరు రవీందర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం లాభాల్లో ఉన్నందున పని అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. సంఘం గూడూరు స్థలంలో ఫంక్షన్ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులను జిల్లా సహకార బ్యాంకు ద్వారా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, డైరెక్టర్లు రమేష్ బాబు, సత్యనారాయణ రావు, రాజేశ్వరరావు, సురేందర్, శ్రీనివాస్, హెడ్వర్డ్, చోటమియా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.