ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం
Updated on: 2024-03-14 14:26:00

తెలంగాణ వైశ్య సమాజానికి గత శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న ప్రకారం వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల కమలాపూర్ పట్టణ, మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కమలాపూర్ బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు భూపతి రాజు, కోనిశెట్టి మునిందర్,గౌరవ అధ్యక్షులు నూక సంపత్ కుమార్, ప్రధాన కార్యదర్శులు సుద్దాల కార్తీక్ కార్తీక్, వెనిశెట్టి పున్నం చందర్, కోశాధికారి వెనిషేట్టీ శివకుమార్, నంగునూరు సాగర్ బాబు, నాయకులు వీర భద్రయ్య, సాంబమూర్తి, జగదీశ్వర్, కంభంపాటి ప్రసాద్, కాంతినాథ్, నాగేశ్వరరావు, రమేష్, రాజేందర్, రఘురాం, సతీష్, సాంబశివుడు, సంపత్, ఉపేందర్, శ్రీనివాస్, జయ కృష్ణా, శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.