ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావచ్చు -ఇన్స్పెక్టర్ హరికృష్ణ
Updated on: 2024-03-12 19:22:00
సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు, బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలిస్ స్టేషన్ కు రావచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి వున్నామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.