ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావచ్చు -ఇన్స్పెక్టర్ హరికృష్ణ
Updated on: 2024-03-12 19:22:00
సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు, బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలిస్ స్టేషన్ కు రావచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి వున్నామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.