ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మధ్య వర్తులతో ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్ కు రావచ్చు -ఇన్స్పెక్టర్ హరికృష్ణ
Updated on: 2024-03-12 19:22:00
సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్ కోసం వచ్చే ప్రజలు, బాధితులు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ కు రావాలని కమలాపూర్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ అన్నారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు సమస్యల పరిష్కారం కోసం నేరుగా పోలిస్ స్టేషన్ కు రావచ్చని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి వున్నామని, ప్రజల సమస్యలు పరిష్కారానికి, శాంతి భద్రతల పరిరక్షణకు 24 గంటల పాటు తనతో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది అందుబాటులో వుంటారన్నారు. ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ముందు అడ్డంగా ఉన్న బారికెడ్ తొలిగించి, స్టేషన్ కు వచ్చే వారికి వున్న అడ్డంకులు తొలగించినట్లు తెలిపారు.