ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి
Updated on: 2023-05-28 10:25:00
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పనిచే సేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా. పరిషత్తు చైర్మన్ లోక్నాధ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ చాంబరులో విలేకరులతో మాట్లాడారు. నిరంజన్రెడ్డికి తనకు మధ్య ఏర్పడిన అంతరం వల్ల. మనస్తాపానికిలోనై భారాసకు రాజీనామా చేశాన న్నారు. రెండు నెలలుగా తటస్థంగా ఉన్నానని.. ఆ సమయంలో ప్రజాక్షేత్రంలో సర్వే చేయించుకుని ప్రజల కోరిక మేరకు భారాసలోనే కొనసాగాలని నిర్ణ యించుకున్నానని తెలిపారు.