ముఖ్య సమాచారం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి పనిచేసేందుకే తిరిగి భారాసలోకి
Updated on: 2023-05-28 10:25:00

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి పనిచే సేందుకే తిరిగి భారాసలోకి వస్తున్నట్లు వనపర్తి జిల్లా. పరిషత్తు చైర్మన్ లోక్నాధ్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం జడ్పీ చైర్మన్ చాంబరులో విలేకరులతో మాట్లాడారు. నిరంజన్రెడ్డికి తనకు మధ్య ఏర్పడిన అంతరం వల్ల. మనస్తాపానికిలోనై భారాసకు రాజీనామా చేశాన న్నారు. రెండు నెలలుగా తటస్థంగా ఉన్నానని.. ఆ సమయంలో ప్రజాక్షేత్రంలో సర్వే చేయించుకుని ప్రజల కోరిక మేరకు భారాసలోనే కొనసాగాలని నిర్ణ యించుకున్నానని తెలిపారు.