ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల సతీష్ ఎన్నిక
Updated on: 2024-03-04 16:25:00

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్ష కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్, కనుకుంట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్, కోశాధికారిగా మొడెం రాజకుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్, బాలసాని దేవేందర్, గట్టు రఘు, జక్కు బిక్షపతి, తాళ్ళ శ్రీనివాస్, గట్టు ఏడుకొండలు, తిరుపతి, ఇజ్జగిరి సంపత్, మౌటం శ్రీనివాస్, కుసుంబ శివాజీ, దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.