ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గాజుల సతీష్ ఎన్నిక
Updated on: 2024-03-04 16:25:00

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు నూతన అధ్యక్ష కార్యవర్గమును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు. అధ్యక్షుడిగా గాజుల సతీష్ ప్రధాన కార్యదర్శిగా కొనిశెట్టి మునీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితోపాటు ఉపాధ్యక్షులుగా ఒసుకుల డేవిడ్, కనుకుంట్ల శ్రీనివాస్, సహాయ కార్యదర్శిగా కొడెం రమేష్, కోశాధికారిగా మొడెం రాజకుమార్ లతో పాటు కార్యవర్గ సభ్యులుగా పబ్బు సతీష్, బాలసాని దేవేందర్, గట్టు రఘు, జక్కు బిక్షపతి, తాళ్ళ శ్రీనివాస్, గట్టు ఏడుకొండలు, తిరుపతి, ఇజ్జగిరి సంపత్, మౌటం శ్రీనివాస్, కుసుంబ శివాజీ, దాసరి రవీందర్ లను కార్యవర్గ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.