ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు:హరిరామ జోగయ్య ఆసక్తికర వ్యాఖ్యలు
Updated on: 2024-03-04 13:26:00

పశ్చిమగోదావరిజిల్లా:రాజకీయ జీవితం చివరి చరమాంకం వరకు జనసేనలోనే ఉంటానని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య స్పష్టం చేశారు.తనపై వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు.ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటా.టీడీపీ అధినేత చంద్రబాబు,ఆయన తనయుడు లోకేష్ల భవిష్యత్తు కోరుకునే కొందరు జనసేన సలహాదారులు నా పనులను సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు.వారు జనసేన గొడుగులో ఉండే కోవర్టులు.ఎన్ని అబద్ధపు ప్రచారాలు చేసినా నేను చేయాలనుకున్నదే చేస్తాను.నాకు కావాల్సిందల్లా పవన్ రాజకీయ ఎదుగుద అని జోగయ్య స్పష్టం చేశారు.