ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి
Updated on: 2024-02-26 13:28:00

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం (మిర్చి) పోటెత్తింది. 5 రోజులపాటు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో మిర్చిని రైతులు మార్కెట్ తరలించారు. సోమవారం ఒక్క రోజే 40 వేల నుంచి 50 వేల మిర్చి బస్తాలు రైతులు తీసుకువచ్చారని ఆధికారులు అంటున్నారు. పెద్ద మొత్తంలో మార్కెట్ కు మిర్చి రావడంతో వ్యాపారులు తుక్కువ రేటుకే మిర్చి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.