ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
ఏనుమాముల మార్కెట్ కు పోటెత్తిన మిర్చి
Updated on: 2024-02-26 13:28:00

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు ఎర్ర బంగారం (మిర్చి) పోటెత్తింది. 5 రోజులపాటు సెలవుల అనంతరం మార్కెట్ ప్రారంభం కావడంతో పెద్ద మొత్తంలో మిర్చిని రైతులు మార్కెట్ తరలించారు. సోమవారం ఒక్క రోజే 40 వేల నుంచి 50 వేల మిర్చి బస్తాలు రైతులు తీసుకువచ్చారని ఆధికారులు అంటున్నారు. పెద్ద మొత్తంలో మార్కెట్ కు మిర్చి రావడంతో వ్యాపారులు తుక్కువ రేటుకే మిర్చి అడుగుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.