ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం
Updated on: 2024-02-26 07:31:00
తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు, కార్యకర్తలు ఆదివారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రా హ్మణ సంఘం కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు గువ్వాడి ఓంకారాచారి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల మనసు నిండా టీడీపీ ఉందన్నారు. కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకునే బాధ్యత విశ్వబ్రాహ్మణ సంఘం దిన తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షన్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ యడ్ నరసింహారావు, ట్రెజరర్ బి. శివాచారి, విశ్వబ్రా హ్మణ సాధికారత సమితి కావలి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు