ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం
Updated on: 2024-02-26 07:31:00
తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు, కార్యకర్తలు ఆదివారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రా హ్మణ సంఘం కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు గువ్వాడి ఓంకారాచారి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల మనసు నిండా టీడీపీ ఉందన్నారు. కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకునే బాధ్యత విశ్వబ్రాహ్మణ సంఘం దిన తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షన్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ యడ్ నరసింహారావు, ట్రెజరర్ బి. శివాచారి, విశ్వబ్రా హ్మణ సాధికారత సమితి కావలి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు