ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకుంటాం
Updated on: 2024-02-26 07:31:00
తెలుగుదేశం పార్టీ కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డిని పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం నాయ కులు, కార్యకర్తలు ఆదివారం కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. విశ్వబ్రా హ్మణ సంఘం కావలి పట్టణ కమిటీ అధ్యక్షులు గువ్వాడి ఓంకారాచారి మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలోని విశ్వబ్రాహ్మణుల మనసు నిండా టీడీపీ ఉందన్నారు. కావ్య కృష్ణారెడ్డిని గెలిపించుకునే బాధ్యత విశ్వబ్రాహ్మణ సంఘం దిన తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో షన్ విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి ఏ యడ్ నరసింహారావు, ట్రెజరర్ బి. శివాచారి, విశ్వబ్రా హ్మణ సాధికారత సమితి కావలి నియోజకవర్గ కన్వీనర్ ఎన్ శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు