ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
మానవత్వం చాటిన ఎఎస్పీ సదానందం
Updated on: 2024-02-25 07:49:00

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు వచ్చిన ఓ యువతి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న ఎఎస్పి సదానందం పరుగున వచ్చి యువతికి ప్రధమచికిత్స అందించారు. యువతి తేరుకున్న తరువాత ఆపట్రికి తరలించారు. తక్షణమే స్పందించిన ఎఎస్పిని భక్తులు అభినందించారు.