ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మానవత్వం చాటిన ఎఎస్పీ సదానందం
Updated on: 2024-02-25 07:49:00
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరలో సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకునేందుకు వచ్చిన ఓ యువతి స్పృహ తప్పి పడిపోయింది. అక్కడే ఉన్న ఎఎస్పి సదానందం పరుగున వచ్చి యువతికి ప్రధమచికిత్స అందించారు. యువతి తేరుకున్న తరువాత ఆపట్రికి తరలించారు. తక్షణమే స్పందించిన ఎఎస్పిని భక్తులు అభినందించారు.