ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
నర్సంపేట పట్టణంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు.
Updated on: 2024-02-19 20:52:00

ఈరోజు నర్సంపేట పట్టణంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్ద సాగి చత్రపతి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసి అనంతరం శోభాయాత్రను జయలక్ష్మి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి యువ నాయకులు గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... మారఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అని కొనియాడారు. యువత ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి ప్రతాప్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి నర్సంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు బాల్నే జగన్ నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శీలం రాంబాబు మినుముల రాజు జుర్రు రాజు వీరన్న చత్రపతి శివాజీ యువదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.