ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
నర్సంపేట పట్టణంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు.
Updated on: 2024-02-19 20:52:00
ఈరోజు నర్సంపేట పట్టణంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్ద సాగి చత్రపతి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసి అనంతరం శోభాయాత్రను జయలక్ష్మి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి యువ నాయకులు గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... మారఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అని కొనియాడారు. యువత ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి ప్రతాప్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి నర్సంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు బాల్నే జగన్ నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శీలం రాంబాబు మినుముల రాజు జుర్రు రాజు వీరన్న చత్రపతి శివాజీ యువదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.