ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
నర్సంపేట పట్టణంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ 394వ జయంతి వేడుకలు.
Updated on: 2024-02-19 20:52:00

ఈరోజు నర్సంపేట పట్టణంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ 394 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి భారీ ర్యాలీగా అంబేద్కర్ కూడలి వద్ద సాగి చత్రపతి శివాజీ మహారాజ్ కి పాలాభిషేకం చేసి అనంతరం శోభాయాత్రను జయలక్ష్మి సెంటర్ వరకు సాగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి యువ నాయకులు గోగుల రానా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ... మారఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పి మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన ధీరుడు అని కొనియాడారు. యువత ఆయన చరిత్రను ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహారాములు, వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు కంభంపాటి ప్రతాప్ డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి నర్సంపేట పట్టణ బిజెపి అధ్యక్షులు బాల్నే జగన్ నర్సంపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు శీలం రాంబాబు మినుముల రాజు జుర్రు రాజు వీరన్న చత్రపతి శివాజీ యువదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.