ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
యాదాద్రి: బస్సుల కొరత.. ఆర్టీసీకి సహకరించాలి: శ్రీనివాస్ గౌడ్
Updated on: 2024-02-18 19:01:00

రాష్ట్ర మహా కుంభమేళా మేడారం జాతరకు యాదగిరిగుట్ట డిపో నుండి 60 బస్సులు, 160 మంది ఉద్యోగులు జాతర స్పెషల్ డ్యూటీ పై వెళుతున్న కారణంగా ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరించాలని డిపో మేనేజర్ బి. శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఈనెల 18 నుండి 25 వరకు వారం రోజులపాటు డిపో పరిధిలో కేవలం 30 బస్సులు మాత్రమే నడుస్తాయన్నారు. బస్సులు సిబ్బంది కొరతవల్ల కలిగే అసౌకర్యాన్ని అర్థం చేసుకోవాలనీ విజ్ఞప్తి చేశారు.