ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
బూత్ సంయోజక సమ్మేళనం
Updated on: 2024-02-15 17:30:00
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఘంట రవి కుమార్ గారి పిలుపు తో బూత్ సంయోజక భాగంగా ప్రతి బూత్ నుండి ఐదుగురిని బిజెపి పార్టీలో చేరిపించడంలో భాగంగా ఈరోజు నర్సంపేట నియోజకవర్గ యువమోర్చా కన్వీనర్ జూలూరి మనీష్ గౌడ్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేటలో ఆఫీసులో వరంగల్ జిల్లా యువ మోర్చా అధ్యక్షులు భరత్ యాదవ్ నర్సంపేట అసెంబ్లీ ప్రబారి వరంగల్ జిల్లా సత్య పాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్, వరంగల్ జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు కళ్యాణి గారి సమక్షంలో యువత సెల్వా, వినయ్, రాజ్ కుమార్, నరేష్, విక్రమ్ లు భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పాలన చూసి కేంద్ర ప్రభుత్వం పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరారు ఇటి కార్యక్రమంలో నర్సంపేట యువమోర్చా అధ్యక్షులు గూడూరు సందీప్ నర్సంపేట రూరల్ యువ మోర్చా అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ , నల్లబెల్లి మండల యువ మోర్చా అధ్యక్షులు పురపాటి సాయి నర్సంపేట యువ మోర్చా ప్రధాన కార్యదర్శిలు ఠాకూర్ విజయ్ సింగ్, సామల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు కోమండ్ల సప్తగిరి, కక్కెర్ల శివమణి, భవాని శంకర్, కార్తీక్ రాజ్ మరియు యువ మోర్చా నాయకులు పాల్గొన్నారు