ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా వేజెండ్ల.అజిత
Updated on: 2024-01-30 09:15:00
పశ్చిమగోదావరి జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి వేజెండ్ల అజిత వస్తున్నారు.ప్రస్తుతం ఎస్పీగా ఉన్నరవిప్రకాష్ ను ఏసీబీకి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఈరోజు రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది.శ్రీమతి అజిత తెలుగు అమ్మాయి.వీరిది గుంటూరు జిల్లా తెనాలి.లక్షల రూపాయలు వేతనం వస్తున్న సాఫ్ట్వేర్ రంగాన్ని వదిలేసి పట్టుదలతో ఐపీఎస్ సాధించారు అజిత.అజిత ఈ జిల్లాకు నూతన ఎస్పీగా రావడంతో ఇద్దరు జిల్లా ఉన్నత అధికారులు మహిళలే కావడం విశేషంగా చెప్పవచ్చు.వీరిద్దరి నాయకత్వంలో జిల్లా ప్రజల సమస్యలపరిష్కారం శాంతిభద్రతల పరిరక్షణ సాగుతుందని ఆశిద్దాం.