ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ గదిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విద్యార్థిని
Updated on: 2024-01-28 11:41:00

నంద్యాల జిల్లా:ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్ లో విద్యార్థిని ప్రసవించిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో జరిగింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పాణ్యం శివారులోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడు నెలల క్రితం ఓ యువతి బిటెక్ ఫస్ట్ ఇయర్లో చేరింది. కాలేజీకి సంబంధించిన హాస్టల్ లోనే ఉంటూనే చదువు కొనసాగిస్తోంది.శనివారం రాత్రి 9 గంటలకు బాత్రూమ్ లో సదరు విద్యార్థిని పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చి స్పృహ కోల్పోవడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.రక్తస్రావం ఎక్కువగా కావడంతో మెరుగైన చికిత్స కోసం నంద్యాల జిల్లా ఆస్పత్రికి తరలించడంతో చికిత్స పొందుతూ విద్యార్థిని చనిపోయింది.కాలేజీ యజమాన్యం ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.