ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
రహదారి భద్రతా మాసోత్సవాలు
Updated on: 2024-01-22 16:02:00
రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 సందర్భంగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను గుర్తించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్ల ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, లైట్ గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, స్కూల్ బస్సు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాయచోటిలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీ.బి.సుబ్బరాయుడు, శ్రీ.జె.అనిల్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రాజా రెడ్డి మరియు హోంగార్డులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.