ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
రహదారి భద్రతా మాసోత్సవాలు
Updated on: 2024-01-22 16:02:00
రహదారి భద్రతా మాసోత్సవాలు 2024 సందర్భంగా, అన్నమయ్య జిల్లా రాయచోటిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను గుర్తించారు. రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు వారికి శిక్షణ ఇచ్చారు. ఈ వాలంటీర్ల ద్వారా ద్విచక్ర వాహనదారులు, ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్, లైట్ గూడ్స్ వెహికల్, హెవీ గూడ్స్ వెహికల్, స్కూల్ బస్సు డ్రైవర్లు, కాలేజీ విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని నిర్ణయించారు. రాయచోటిలోని జిల్లా ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు శ్రీ.బి.సుబ్బరాయుడు, శ్రీ.జె.అనిల్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ రాజా రెడ్డి మరియు హోంగార్డులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.