ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ
Updated on: 2024-01-21 17:15:00

ఖమ్మం : సోమవారం అయోధ్య లో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కొత్త బస్టాండు దగ్గర ప్రాంతంలో ఉన్న ఎన్ఎస్పి రామాలయం దగ్గర నుండి రామభక్తులు , విశ్వహిందూ పరిషత్ , వేంకటేశ్వర, కృష్ణ మరియు అన్ని భక్త బృందాల తో ఖమ్మం నగరం మొత్తం కూడా రామనామంతో మారుమోగుతూ భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు . ఈ భైక్ ర్యాలీ ఎన్ఎస్పి రామాలయం బస్టాండ్ , రాపర్తి నగర్ సెంటర్ , జండాల్ సెంటర్ , సాయిబాబా టెంపుల్ , ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ , మయూరి సెంటర్ , వినోద్ మహల్ , ఓల్డ్ క్లబ్ రోడ్ , రైల్వే స్టేషన్ , పాత మున్సిపాలిటీ ఆఫీస్ , జీవి మాల్ , ప్రభాస్ టాకీస్ సెంటర్ , విజయలక్ష్మి హాస్పిటల్ , గాంధీ పార్క్ , ముత్యాలమ్మ గుడి , అబ్దుల్ కలాం సెంటర్ , బోనకల్ క్రాస్ రోడ్ , చెరువు బజార్ , ఆంజనేయస్వామి , మమతా రోడ్ , ఇందిరానగర్ సెంటర్ , డిస్ట్రిక్ట్ కోర్ట్ , ఇల్లందు క్రాస్ రోడ్ , జల ఆంజనేయ స్వామి టెంపుల్ , జడ్పీ సెంటర్ , ఓల్డ్ ఎల్ఐసి ఆఫీస్ , రేవతి సెంటర్ , నరసింహస్వామి గుడి , సరిత క్లినిక్ సెంటర్ , గటయ్య సెంటర్ , ఏసీపీ ఆఫీస్ , ఎస్సార్ & బిజీఎన్ఆర్ కాలేజీ , ఇల్లెందు రోడ్ , ఎన్టీఆర్ సర్కిల్ , ఆర్టిఓ ఆఫీస్ , ఎన్ఎస్పి రామాలయం వరకు కొనసాగింది . ఈ కార్యక్రమంలో ఆత్మీయ హిందూ బంధువులు , యువకులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ శోభాయాత్రను విజయవంతం చేశారు.