ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
Updated on: 2024-01-10 22:52:00
విజయవాడలో నూతనంగా నిర్మించిన నవ బారత రాజ్యంగా నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 125అడుగుల అంబెడ్కర్ విగ్రహం జనవరి 19 వ తేదిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ మంత్రివర్యులు,ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగనాధరాజు కోరారు.అంబెడ్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు,అ మహానుభావునికి 125 అడుగుల కాస్యం విగ్రహం మన ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.