ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
Updated on: 2024-01-10 22:52:00
విజయవాడలో నూతనంగా నిర్మించిన నవ బారత రాజ్యంగా నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 125అడుగుల అంబెడ్కర్ విగ్రహం జనవరి 19 వ తేదిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ మంత్రివర్యులు,ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగనాధరాజు కోరారు.అంబెడ్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు,అ మహానుభావునికి 125 అడుగుల కాస్యం విగ్రహం మన ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.