ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి
Updated on: 2024-01-10 22:52:00

విజయవాడలో నూతనంగా నిర్మించిన నవ బారత రాజ్యంగా నిర్మాత,డాక్టర్ బిఆర్ అంబెడ్కర్ 125అడుగుల అంబెడ్కర్ విగ్రహం జనవరి 19 వ తేదిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రతిఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలనీ మాజీ మంత్రివర్యులు,ఆచంట శాసనసభ్యులు చెరుకువాడ. శ్రీరంగనాధరాజు కోరారు.అంబెడ్కర్ ఒక కులానికో ఒక మతానికో చెందిన నాయకుడు కాదని యావత్ భారతదేశం గర్వించదగ్గ నాయకుడు అని కొనియాడారు,అ మహానుభావునికి 125 అడుగుల కాస్యం విగ్రహం మన ముఖ్యమంత్రి జగనన్న చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుందని తెలిపారు.ఈ సందర్భంగా తూర్పు పాలెం క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.