ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
అన్నదాతకు పోలీస్ సాయం
Updated on: 2023-05-21 05:41:00
వరంగల్ జిల్లా నర్సంపేటలో ఈదురు గాలులు, వర్షం అన్నదాతలను తీవ్ర ఇబ్బందికి గురి చేసింది. వ్యవసాయ భూముల వద్ద, మొక్కజొన్న కల్లాల్లో ఉన్న, ఐకెపి సెంటర్లలో వరి ధాన్యం ఆర్ఉఅబ్న్నఒసుకున్న రైతులు ధాన్యాన్ని కాపాడుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చే సమయంలో రోడ్లపై ఉన్న వరిధాన్యం తాడువకుండ కుప్పలపై రైతు కవర్ కప్పెందుకు ఇబ్బంది పడుతుండగా అటుగా వచ్చిన నర్సంపేట ఎస్ ఐ సురేష్ రైతుతో కలిసి పరదాలు (టార్పలిన్) కప్పారు. సహకరించిన పోలీసులకు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.