ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
Updated on: 2024-01-09 12:39:00

అల్లూరి సీతారామరాజు జిల్లా:అరకు మండలం గన్నెల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి.అనంతరం మాట్లాడుతూ బిజెపి కి ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.బిజెపి పేదలకు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనిద్రౌపది ముర్ము రాష్ట్ర పతి ని చేసిన విధానం వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదల పక్ష పాతి,గిన్నెలో గ్రామానికి నరేంద్ర మోడీ 122 ఇళ్ళు ఇచ్చి నా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు అని గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు.నరేంద్ర మోడీ ఇళ్ళు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మరుగుదొడ్లు నిర్మించాలని నరేంద్ర మోడీ బడ్జెట్ కేటాయించారు అని ప్రతి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే జరిగింది అని బియ్యం ఉచితంగా ఇస్తున్నాం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మనల్ని ఏమి చేయలేక పోయింది అని బిజెపి అభ్యర్థులు ను గెలిపించాలి అని ఎన్నికలు రాబోతున్నాయి బిజెపి ని గెలిపిస్తామని సంకల్పం తీసుకుందాం అని పిలుపునిచ్చారు.