ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బిజెపి కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి
Updated on: 2024-01-09 12:39:00
అల్లూరి సీతారామరాజు జిల్లా:అరకు మండలం గన్నెల గ్రామంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర బిజెపి అధ్యక్షురాలు పురంధేశ్వరి.అనంతరం మాట్లాడుతూ బిజెపి కి ఓటు వేసి ఆశీర్వదించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.బిజెపి పేదలకు సంక్షేమం కోసం పనిచేసే పార్టీ అనిద్రౌపది ముర్ము రాష్ట్ర పతి ని చేసిన విధానం వివరించారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేదల పక్ష పాతి,గిన్నెలో గ్రామానికి నరేంద్ర మోడీ 122 ఇళ్ళు ఇచ్చి నా వైసీపీ ప్రభుత్వం నిర్మించలేదు అని గ్రామంలో ఎంతమంది ఉంటే అన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకోవచ్చు.నరేంద్ర మోడీ ఇళ్ళు ఇస్తే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు అని మరుగుదొడ్లు నిర్మించాలని నరేంద్ర మోడీ బడ్జెట్ కేటాయించారు అని ప్రతి గిరిజన ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వల్లనే జరిగింది అని బియ్యం ఉచితంగా ఇస్తున్నాం కరోనా వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల కరోనా మనల్ని ఏమి చేయలేక పోయింది అని బిజెపి అభ్యర్థులు ను గెలిపించాలి అని ఎన్నికలు రాబోతున్నాయి బిజెపి ని గెలిపిస్తామని సంకల్పం తీసుకుందాం అని పిలుపునిచ్చారు.