ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు
Updated on: 2024-01-06 20:16:00
శ్రీ గిరిశాచల ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం భక్తులు పోటెత్తారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి దేవాలయంలో పూజలు నిర్వహించారు.ఆమెకు దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు అర్చకులు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు.బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడం పట్ల బండ్ల జ్యోతి దేవాలయ సిబ్బందిని ప్రశంసించారు.