ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో పోటెత్తిన భక్తులు
Updated on: 2024-01-06 20:16:00
శ్రీ గిరిశాచల ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా శనివారం భక్తులు పోటెత్తారు.వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారికి దాసంగాలు సమర్పించుకున్నారు.ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సతీమణి బండ్ల జ్యోతి దేవాలయంలో పూజలు నిర్వహించారు.ఆమెకు దేవాలయ చైర్మన్ ప్రహల్లాద రావు అర్చకులు స్వామివారి శేష వస్త్రం బహుకరించారు.బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగియడం పట్ల బండ్ల జ్యోతి దేవాలయ సిబ్బందిని ప్రశంసించారు.