ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
Updated on: 2024-01-02 22:15:00
గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జీ సరితమ్మ హాజరై,ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగేశ్వర కాంళ్లే,మోహన్ రావు, తిమోతి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అగ్రహారం కేకే.వెంకటన్న,గోవింద్ గౌడ్, నంబర్ నర్సింహులు,అచ్చన్న గౌడ్,జమ్మిచేడు రాము,శ్రీను యాదవ్, నరిసింహులు,కృష్ణావర్ధన్ రెడ్డి, రాము,మ్యాడం రామకృష్ణ,లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త గణేష్,వడ్ల వెంకటస్వామి,ఆచారి,రాజనరసింహ(చిరు),సి.వై.అనిల్,కిషోర్(సీతాల్),వీరన్న,హాఫీజ్,గడ్డం.శ్రీను,అప్సర్,గుడ్డెందొడ్డి ఎల్లప్ప,గోవింద్,జనార్థన్ తదితరులు ఉన్నారు.