ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
Updated on: 2024-01-02 22:15:00
గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జీ సరితమ్మ హాజరై,ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగేశ్వర కాంళ్లే,మోహన్ రావు, తిమోతి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అగ్రహారం కేకే.వెంకటన్న,గోవింద్ గౌడ్, నంబర్ నర్సింహులు,అచ్చన్న గౌడ్,జమ్మిచేడు రాము,శ్రీను యాదవ్, నరిసింహులు,కృష్ణావర్ధన్ రెడ్డి, రాము,మ్యాడం రామకృష్ణ,లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త గణేష్,వడ్ల వెంకటస్వామి,ఆచారి,రాజనరసింహ(చిరు),సి.వై.అనిల్,కిషోర్(సీతాల్),వీరన్న,హాఫీజ్,గడ్డం.శ్రీను,అప్సర్,గుడ్డెందొడ్డి ఎల్లప్ప,గోవింద్,జనార్థన్ తదితరులు ఉన్నారు.