ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
సంతాన వేణుగోపాలస్వామి కళ్యాణోత్సవంలో పాల్గొన్న జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల ఇంచార్జీ సరితమ్మ
Updated on: 2024-01-02 22:15:00

గద్వాల పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వామి ఉత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇంచార్జీ సరితమ్మ హాజరై,ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధప్రసాదాలు స్వీకరించారు.వీరికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రామలింగేశ్వర కాంళ్లే,మోహన్ రావు, తిమోతి,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్,అగ్రహారం కేకే.వెంకటన్న,గోవింద్ గౌడ్, నంబర్ నర్సింహులు,అచ్చన్న గౌడ్,జమ్మిచేడు రాము,శ్రీను యాదవ్, నరిసింహులు,కృష్ణావర్ధన్ రెడ్డి, రాము,మ్యాడం రామకృష్ణ,లక్ష్మీనారాయణ గౌడ్, కొత్త గణేష్,వడ్ల వెంకటస్వామి,ఆచారి,రాజనరసింహ(చిరు),సి.వై.అనిల్,కిషోర్(సీతాల్),వీరన్న,హాఫీజ్,గడ్డం.శ్రీను,అప్సర్,గుడ్డెందొడ్డి ఎల్లప్ప,గోవింద్,జనార్థన్ తదితరులు ఉన్నారు.