ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
మహిళ కడుపులో పదికిలోల కణతి తొలగింపు
Updated on: 2024-01-02 07:04:00
పశ్చిమ గోదావరి జిల్లా:తీవ్రమైన కడుపునొప్పితో ఆసుపత్రికి వచ్చిన మహిళకు సోమవారం అరుదైన శస్త్రచికిత్స చేశారు.గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన పాలూరి నిర్మలకు తణుకులోని ఓ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి సుమారు పది కిలోల కణితిని తొలగించారు.ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సీవీ ఉషారాణి ఈ చికిత్స నిర్వహించారు.ఇలాంటి కేసులు అరుదుగా వస్తాయని ఎక్కువగా మహిళల్లో ఈ సమస్య ఉత్పన్నం అవుతుందన్నారు.