ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
రామప్పలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు
Updated on: 2023-12-19 07:57:00
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్ప రామలింగేశ్వరస్వామిని మంత్రి సీతక్క సోమవారం కుటుంబసభ్యులతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి పట్టువస్త్రాలను మంత్రికి అందజేసి ఆశీర్వదించారు..ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ది చేసేందుకు కృషిచేస్తానన్నారు. ప్రభుత్వం నిర్మిస్తున్న టూరిజం భవనాన్ని కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించి మ్యాప్ ను పరిశీలించారు. అందుకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని సూచించారు.