ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ముక్కెర సారయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన మిత్ర బృందం
Updated on: 2023-05-16 17:41:00

ఆరోగ్యం బాగోలేక గత మూడు రోజుల క్రితం ముక్కెర సారయ్య తుది శ్వాస విడిచారు.వీరికి మిత్ర బృందం శ్రద్ధాంజలి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రద్ధాంజలి తెలిపిన వారిలో చంద్రమౌళి ఈనాడు రిటైర్డ్ ఎంప్లాయ్,చీకిరాల పట్టాభి జర్నలిస్ట్,చీకిరాల నాగరాజు పోలీస్,టీ.మాసయ్య జర్నలిస్ట్, నరసింహారెడ్డి,శ్రీనివాస్, ఏడివిటీ ఆంధ్రజ్యోతి నాగశేషి, వెంకటేశ్వర్ రెడ్డి తదితర మిత్ర బృందం ఉన్నారు.