ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ముక్కెర సారయ్యకు శ్రద్ధాంజలి ఘటించిన మిత్ర బృందం
Updated on: 2023-05-16 17:41:00
ఆరోగ్యం బాగోలేక గత మూడు రోజుల క్రితం ముక్కెర సారయ్య తుది శ్వాస విడిచారు.వీరికి మిత్ర బృందం శ్రద్ధాంజలి తెలియజేస్తూ సిద్దిపేట జిల్లా కోహెడ మండలం మైసంపల్లి గ్రామానికి చెందిన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రద్ధాంజలి తెలిపిన వారిలో చంద్రమౌళి ఈనాడు రిటైర్డ్ ఎంప్లాయ్,చీకిరాల పట్టాభి జర్నలిస్ట్,చీకిరాల నాగరాజు పోలీస్,టీ.మాసయ్య జర్నలిస్ట్, నరసింహారెడ్డి,శ్రీనివాస్, ఏడివిటీ ఆంధ్రజ్యోతి నాగశేషి, వెంకటేశ్వర్ రెడ్డి తదితర మిత్ర బృందం ఉన్నారు.