ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ఆటో బోల్తా ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-21 00:07:00
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి భీంపూర్ వైపు వస్తున్న ఆటో సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పవన్, లక్ష్మీ లకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాన సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న వాహన ఈఎంటి కిషన్ సింగ్, పైలెట్ హర్బాజ్ లు గాయపడ్డ వారిని రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.