ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ఆటో బోల్తా ఇద్దరికి గాయాలు
Updated on: 2023-11-21 00:07:00

ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఆదిలాబాద్ వైపు నుండి భీంపూర్ వైపు వస్తున్న ఆటో సోమవారం రాత్రి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పవన్, లక్ష్మీ లకు గాయాలయ్యాయి. వెంటనే 108 వాన సిబ్బందికి సమాచారం అందించగా ఘటన స్థలానికి చేరుకున్న వాహన ఈఎంటి కిషన్ సింగ్, పైలెట్ హర్బాజ్ లు గాయపడ్డ వారిని రిమ్స్ హాస్పిటల్ కి తరలించారు.