ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
15 డివిజన్ మార్కండేయ నగర్,రాంనగర్ లో ఇంటి ఇంటికి గులాబీ జెండా (కార్ గుర్తు) ప్రచారం
Updated on: 2023-11-20 14:09:00

15 వ డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ఆధ్వర్యంలో కరీంనగర్ నియోజక వర్గం BRS పార్టీ అభ్యర్థి గా గంగుల కమలాకర్* ను బారి మెజార్టీ తో గెలిపించాలని , ఇంటి ఇంటికి మార్కండేయ నగర్ ,ప్రగతి నగర్, రాంనగర్ , శివనగర్ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించాడం జరిగింది అన్నారు. కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే కార్ గుర్తు పై మీ అమల్యమైన ఓట్లు వేయాలని ,స్వచ్ఛందంగా గడప గడపకు వెళ్లి KCR గారి సంక్షేమ కార్యక్రమాలను వివరించడం జరిగిందన్నారు. - ఈ కార్యక్రమంలో 15 డివిజన్ BRS పార్టీ యువజన విభాగం ప్రతినిధి వొడ్నాల రాజు ,బాకారపు ప్రశాంత్ , తోడేoగ హరీష్ , ఇప్పనపల్లి శ్రావణ్ ,దానబోయిన రాము, ఇటిక్యాల రాజేందర్ ,సిరాజ్ ఖాన్ , ఇప్పనపల్లి సురేష్ ,శివాజీ , కొమురయ్య తదితరులు పాల్గొన్నారు