ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ముంపు గ్రామాలను ముంచిన రాజకీయ పార్టీలను తరిమికొట్టండి
Updated on: 2023-11-16 23:21:00

ధర్మ సమాజ్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థి దుబ్బాక బుగ్గరాజు. ముంపు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి వారి యొక్క సమస్యలు వాళ్ళ కన్నీటి బాధలు పరిష్కరించలేని ఈ అగ్రవర్ణ పార్టీలను ఈ ఎన్నికల్లో మీ ఓట్లతో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిస్తూ వీరు కోల్పోయినటువంటి భూములను తక్షణమే తిరిగి వారికి ఇవ్వాలని అలాగే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజలకు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చి మాట మార్చి తప్పించుకు తిరుగుతున్న ఈ పార్టీలను నమ్మొద్దని ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ఆ ముంపు గ్రామాల ప్రజలను కోరడం జరిగింది. ధర్మ సమాజ పార్టీ గడపగడపకు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎర్రవెల్లి గ్రామంలో ప్రచారాన్ని నిర్వహిస్తూ,ప్రజల జీవితాలను రోడ్డుపాలు చేసిన ఈ యొక్క మోసపూరితమైన నాయకులను, అగ్రవర్ణ పార్టీలను నమ్మొద్దని ప్రజలను కోరడం జరిగింది. గడపగడపకు తిరుగుతూ ధర్మసమాజ్ పార్టీ తరఫున అణగారినా వర్గాల జీవితాల్లో మార్పు కొరకుమీ యొక్క విలువైన ఓటును టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేయాలని కోరడం జరిగింది. ధర్మసమాజ్ పార్టీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఇక్కడ కూలిపోయినటువంటి భూములను తిరిగి ఇచ్చేంతవరకు ప్రజల తరఫున కొట్లాడి వారికి అండగా ఉంటుందని హామీ ఇస్తున్నాం అనీ తేలిపారు. ఈ కార్యక్రమంలో నందూ, వెంకటేష్, నవీన్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు