ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
భూమిని కాపాడాల్సిన అధికారులే భూమిని కాజేస్తున్నారు
Updated on: 2023-05-12 10:16:00
భూముల తారుమారులో రెవిన్యూ అధికారుల పాత్ర. పదిమంది పై చీటింగ్ కేసు నమోదు కు ఆదేశించిన గద్వాల కోర్టు. చిటింగ్ లో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ, డిటి, వీ ఆర్ వో లు ,మహబూబ్నగర్ పట్టణ పరిసర ప్రాంతాల్లోని భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు అక్రమార్కులు ప్రభుత్వ స్థలాలు లో దర్జాగా పాగా వేసేశారు. తాజాగా గద్వాల కోర్టు ఓ కేసు వ్యవహారంలో ఇచ్చిన తీర్పు భూ అక్రమార్కులకు చెంప పెట్టులా మారింది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో చీటింగ్ చేసిన వారితోపాటు వారికి సహకరించిన రెవెన్యూ అధికారులపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసు కూడా నమోదవగా.. ఇందులో రిటైర్డ్ అడిషనల్ కలెక్టర్, రిటైర్డ్ ఆర్డీఓ పేర్లు ఉండడం హాట్టాపిక్గా మారింది.