ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం
Updated on: 2023-10-28 19:37:00
బోధన్ టౌన్ లో కాంగ్రెస్ , టీఆర్ఎస్, పోటాపోటీగా ప్రచారం --నువ్వా నేనా అన్నట్టుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. --నామినేషన్ పర్వం మొదలుకాకముందే ప్రచారం జోరు. బోధన్ బోధన్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ గడప గడప ప్రచారం చేస్తుండగా ఆలాగే పార్టీకి ధీటుగా టిఆర్ఎస్ పార్టీ నాయకులు వార్డు ప్రచారం నిర్వహిస్తున్నారు. శనివారం పట్టణం అధ్యక్షులు మహ్మద్ పాషా ఆధ్వర్యంలో పలు వార్డులలో కాంగ్రెస్ ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు.
అలాగే టిఆర్ఎస్ పార్టీ పలు వార్డులలో విశిష్టంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆసరా పింఛన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను టిఆర్ఎస్ పార్టీ ముందుకు తీసుకెళ్లగా కాంగ్రెస్ పార్టీ ఆరు పథకాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయేషా ఫాతిమా ఆధ్వర్యంలో పలువాడులలోనూ ప్రచార నిర్వహిస్తూ గడప గడప టిఆర్ఎస్ పార్టీ నినాదంతో దూసుకు వెళ్తున్నారు అలాగే టిఆర్ఎస్ పార్టీ వాడుకో మహిళల చొప్పున నిర్వహించాలని శనివారం నుండి ప్రతి వార్డులోనూ 40 మంది మహిళలు టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రతి వాళ్లను 40 మంది మహిళలు ,40 మంది మగవారికి పార్టీ సైనికుల్లాగా పని చేయాలని ఆ పార్టీ నాయకులు ప్రచారం పెట్టేందుకు వ్యూహం రచిస్తున్నట్లు సమాచారం. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షకీల్ శుక్రవారం రెంజల్లో పర్యటించగ.. శనివారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి కుర్నాపల్లి లో పర్యటించారు.