ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
బిఆర్ఎస్ కు షాక్ లింగదన సర్పంచ్ నాగిళ్ల ప్రతాప్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరికల పర్వం
Updated on: 2023-10-17 14:29:00

కేశంపెట్ మండల పరిధిలోని వరుసగా బి ఆర్ ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి చేరగా కేశంపేట్ మండల పరిధిలోని లింగదనం గ్రామ సర్పంచ్, నాగిళ్ల ప్రతాప్ వార్డ్ మెంబర్ నెల్లికంటి బాలయ్య, మైనార్టీ నాయకులు మౌలానా, కోళ్ల గోపాల్, రామకృష్ణ,శేఖర్,యువకులు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వీర్ల పల్లి శంకర్ సమక్షంలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు మరింత మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మరింత కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.