ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
బిఆర్ఎస్ కు షాక్ లింగదన సర్పంచ్ నాగిళ్ల ప్రతాప్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరికల పర్వం
Updated on: 2023-10-17 14:29:00
కేశంపెట్ మండల పరిధిలోని వరుసగా బి ఆర్ ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి చేరగా కేశంపేట్ మండల పరిధిలోని లింగదనం గ్రామ సర్పంచ్, నాగిళ్ల ప్రతాప్ వార్డ్ మెంబర్ నెల్లికంటి బాలయ్య, మైనార్టీ నాయకులు మౌలానా, కోళ్ల గోపాల్, రామకృష్ణ,శేఖర్,యువకులు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వీర్ల పల్లి శంకర్ సమక్షంలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు మరింత మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మరింత కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.