ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
బిఆర్ఎస్ కు షాక్ లింగదన సర్పంచ్ నాగిళ్ల ప్రతాప్ పార్టీకి రాజీనామా.. కాంగ్రెస్ లో చేరికల పర్వం
Updated on: 2023-10-17 14:29:00

కేశంపెట్ మండల పరిధిలోని వరుసగా బి ఆర్ ఎస్ కు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. సోమవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి, జడ్పిటిసి తాండ్ర విశాల, వెంకటరామిరెడ్డి చేరగా కేశంపేట్ మండల పరిధిలోని లింగదనం గ్రామ సర్పంచ్, నాగిళ్ల ప్రతాప్ వార్డ్ మెంబర్ నెల్లికంటి బాలయ్య, మైనార్టీ నాయకులు మౌలానా, కోళ్ల గోపాల్, రామకృష్ణ,శేఖర్,యువకులు నాయకులు, కాంగ్రెస్ పార్టీ వీర్ల పల్లి శంకర్ సమక్షంలో చేరనున్నారు. టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నేతలు మరింత మంది కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరికల పర్వం మరింత కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.