ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
112 గ్రాముల బంగారు చోరీ కు గురైన వస్తువులు రికవరీ
Updated on: 2023-10-11 19:19:00

తాడేపల్లిగూడెం:రాజమండ్రి రైల్వే డిఎస్పి నాగేశ్వరరావు,భీమవరం రైల్వే సీఐ శంకర్రావు ఆదేశాలతో తాడేపల్లిగూడెం ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బంది మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 112 గ్రాముల బంగారం రికవరీ అయినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై హరిబాబు తెలియజేశారు.గత కొంతకాలంగా రైలుబళ్ళల్లో మహిళల మెడలో బంగారు వస్తువులు అప్రయించే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా 6 లక్షల 72 వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు రికవరీ అయినట్లు హరిబాబు తెలియజేశారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల బాల తండ్రి జోసెఫ్ నిడదవోలు ప్రాంతంలో బసివిరెడ్డి పేటలో నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఒక ప్రకటనలో హరిబాబు తెలియజేశారు.చోరీ సొత్తు మొత్తము రికవరీ చేసి పద్దాయిని ఈరోజు విజయవాడ లోని ఏడవ ఏ.జె.ఎఫ్.సి.ఎం కోర్టు నందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని హరిబాబు తెలిపారు.