ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
112 గ్రాముల బంగారు చోరీ కు గురైన వస్తువులు రికవరీ
Updated on: 2023-10-11 19:19:00
తాడేపల్లిగూడెం:రాజమండ్రి రైల్వే డిఎస్పి నాగేశ్వరరావు,భీమవరం రైల్వే సీఐ శంకర్రావు ఆదేశాలతో తాడేపల్లిగూడెం ఎస్సై శ్రీ హరి బాబు తన సిబ్బంది మరియు ఆర్పిఎఫ్ సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో 112 గ్రాముల బంగారం రికవరీ అయినట్లు తాడేపల్లిగూడెం రైల్వే ఎస్సై హరిబాబు తెలియజేశారు.గత కొంతకాలంగా రైలుబళ్ళల్లో మహిళల మెడలో బంగారు వస్తువులు అప్రయించే ఒక ముద్దాయిని అదుపులోకి తీసుకొని విచారించగా 6 లక్షల 72 వేల రూపాయలు విలువైన బంగారు ఆభరణాలు రికవరీ అయినట్లు హరిబాబు తెలియజేశారు.పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ గ్రామానికి చెందిన 25 సంవత్సరాల బాల తండ్రి జోసెఫ్ నిడదవోలు ప్రాంతంలో బసివిరెడ్డి పేటలో నిన్న మధ్యాహ్నం అదుపులోకి తీసుకొని విచారించినట్లు ఒక ప్రకటనలో హరిబాబు తెలియజేశారు.చోరీ సొత్తు మొత్తము రికవరీ చేసి పద్దాయిని ఈరోజు విజయవాడ లోని ఏడవ ఏ.జె.ఎఫ్.సి.ఎం కోర్టు నందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడం జరిగిందని హరిబాబు తెలిపారు.