ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులు
Updated on: 2023-05-08 14:23:00

వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి చెందిన రైతులు రాయగిరి ప్రధాన రహదారిపై మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు.. లారి యజమానులు బస్తకు రైతుల వద్ద అదనంగా రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రెండుసార్లు పడిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నాని మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవిధంగా మిల్లర్లతో మాట్లాడి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.