ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులు
Updated on: 2023-05-08 14:23:00
వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి చెందిన రైతులు రాయగిరి ప్రధాన రహదారిపై మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు.. లారి యజమానులు బస్తకు రైతుల వద్ద అదనంగా రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రెండుసార్లు పడిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నాని మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవిధంగా మిల్లర్లతో మాట్లాడి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.