ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనకు దిగిన రైతులు
Updated on: 2023-05-08 14:23:00

వడ్లు కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో పల్లెర్ల గ్రామానికి చెందిన రైతులు రాయగిరి ప్రధాన రహదారిపై మండుటెండలో రాస్తారోకో నిర్వహించారు.. లారి యజమానులు బస్తకు రైతుల వద్ద అదనంగా రెండు రూపాయలు ఐదు రూపాయలు వసూలు చేస్తున్నారని వాపోయారు. రెండుసార్లు పడిన అకాల వర్షానికి ధాన్యం మొత్తం నాని మొలకెత్తిందని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు స్పందించి తడిసిన ధాన్యం కూడా కొనుగోలు చేసేవిధంగా మిల్లర్లతో మాట్లాడి పరిష్కారం చూపాలని లేని పక్షంలో కలెక్టరేట్ ముట్టడిస్తామని హెచ్చరించారు.