ముఖ్య సమాచారం
-
గుడివాడలో భార్యను కిరాతకంగా పొడిచిన భర్త... భార్య పరిస్థితి విషమం
-
రాజ్యసభ అభ్యర్థిగా శ్రీ పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు
-
దేశ భద్రతలో రాజీ పడొద్దు: సుప్రీంకోర్టు
-
పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే అక్కడికే వెళ్లి పోండి : డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్
-
సీఐడీ విభాగంలో 28 హోంగార్డ్ పోస్టులకు నోటిఫికేషన్!
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.
Updated on: 2023-05-07 16:11:00

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు క్రిమి సంహారక మందులు చల్లడంతో చెరువులో సగం పైగా చేపలు మృతి చెందాయి.సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయలు నష్టం వాటిల్లిందని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
చిట్యాల మండలం ఓడితల గ్రామ చెరువులో చేపలు పట్టుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గంగ పుత్రులు చేపలు పట్టుకోవడానికి మోటార్ సహాయం తో నీరు బయటికి తీసి పెట్టుకుంటుంటే కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మోటార్ ఇక్కడ వాదద్దు అంటూ మమ్మల్ని హెచ్చరించి వెళ్ళిపోయారు .
తెల్లవారు జామున చేపలు పట్టుకోవడానికి వెళ్ళేసరికి చేపలు అన్ని చనిపోయి వున్నాయి.
క్రిమి సంహారక మందులు చల్లడం వలన్నే సుమారుగా లక్ష్య యాబై వెయిల రూపాయల విలువ చేసే చేపలు చనిపోయాయి అని మత్స్య కారులు అవేదన వ్యక్తం చేశారు.
ఈ చర్యకు పాల్పడిన వారిపై కటిన మైన చర్యలు తీసుకోవాలని మత్స్య కారుల సంగం డిమాండ్ చేసింది.