ముఖ్య సమాచారం
-
ఎల్పీజీ కొరత: దోశకు గుడ్ బై...శాండివిచ్ ఓకే..!
-
చమురు ఆందోళన వేళ.. మోదీ కీలక భేటీ
-
ఏపీలో నగరపాలక, పురపాలక సంఘాలకు ప్రత్యేక అధికారుల నియామకం
-
బహ్రెయిన్ నుంచి తెలుగు ప్రజల తరలింపు ప్రారంభం
-
ఏపీవ్యాప్తంగా పలు నగరపాలక సంస్థల్లో ఏసీబీ సోదాలు
-
రూ. 131 కోట్లతో టీమిండియా ఆటగాళ్లపై డబ్బుల వర్షం కురిపిస్తున్న బీసీసీఐ..!
-
యుద్ధం వేళ...చమురు సంస్థలపై కేంద్రం నిత్యావసర సరకుల చట్టం
-
135 ప్రాంతాల్లో 600 ఛార్జింగ్ యూనిట్లు
-
మాజీ సైనికుల తరఫున అసెంబ్లీలో గళo విప్పిన ఎమ్మెల్యే బెబీ నాయన కు ఘన సన్మా నం
-
మాజీ సైనికులకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలి
పసిడి రికార్డ్ ధరలు
Updated on: 2025-10-21 17:22:00
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్ఢు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 21న మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై రికార్డు స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,080 రూపాయలు పెరిగి రూ.1,32,770 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,21,700 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ధర భారీగానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో రూ.1,88,000 వద్ద ఉంది.బంగారం కోసం బలమైన డిమాండ్ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఇది రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చు