ముఖ్య సమాచారం
-
స్క్రబ్ టైఫస్ కలవరం.. గుడ్లవల్లేరులో రెండు కేసులు నమోదు
-
గోవాలో ఘోర అగ్నిప్రమాదం.. సిలిండర్ పేలి 23 మంది మృతి
-
జైస్వాల్ సెంచరీ.. మూడో వన్డేలో భారత్ ఘన విజయం.. సిరీస్ కైవసం
-
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు మృతి..
-
ఇండిగోపై చర్యలు తప్పవు: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
-
విలక్షణంగా రాజధాని భవన నిర్మాణాలు
-
నేడు ఏపీ వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0
-
చిరకాల బంధానికి మరింత బలం భారత్ కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు
-
మావోయిస్టు ఉద్యమం విఫల ప్రయోగం.. మల్లోజుల వేణుగోపాల్
-
పాకిస్థాన్ త్రివిధ దళాలకు అధిపతిగా మునీర్
పసిడి రికార్డ్ ధరలు
Updated on: 2025-10-21 17:22:00
దేశంలో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు రికార్ఢు స్థాయిలో దూసుకుపోతున్నాయి. తాజాగా అక్టోబర్ 21న మధ్యాహ్నం సమయానికి తులం బంగారంపై రికార్డు స్థాయిలో పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,080 రూపాయలు పెరిగి రూ.1,32,770 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధరపై 1900 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,21,700 వద్ద ఉంది. ఇక వెండి విషయానికొస్తే బంగారం పెరిగితే వెండి కాస్త తగ్గుముఖం పట్టింది. అయినా ధర భారీగానే ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,70,000 ఉండగా, హైదరాబాద్, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే భారీగా ఉంది. ఇక్కడ కిలో రూ.1,88,000 వద్ద ఉంది.బంగారం కోసం బలమైన డిమాండ్ కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉందని బులియన్ నిపుణులు అంటున్నారు. అక్టోబర్ చివరి నాటికి ఇది రూ.1.5 లక్షలకు చేరుకోవచ్చు