ముఖ్య సమాచారం
-
కేసీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో నిరాశ
-
ఏపీ పోలీసులపై ఫిర్యాదులకు కంప్లైంట్స్ అథారిటఏర్పాటు.
-
తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి నేటికి 30 ఏళ్లు..
-
ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: తెలంగాణ హైకోర్టు.
-
185 ఏళ్ల పోస్టు బాక్స్ కు ఈ రోజు (సెప్టెంబర్ 1) నుంచితాళం..
-
మీపై కేసు నమోదైంది.. డిజిటల్ అరెస్టు చేస్తున్నాం.. అంటే భయపడకండి..
-
:చైనాలో ప్రధాని మోదీ, పుతిన్ హృదయపూర్వక ఆలింగనం
-
ఆర్టీసీ కీలక నిర్ణయం.. డ్రైవర్లు ఫోన్లు వాడకంపై నిషేధం
-
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
-
భద్రాచలం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
ఆఫ్ఘనిస్థాన్లో భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి
Updated on: 2025-09-01 10:20:00

ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్లోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది.ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్లోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది. ఆగ్నేయ ఆఫ్ఘనిస్థాన్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, మరో 500 మంది తీవ్రంగా గాయపడ్డారు. కునార్ ప్రావిన్స్లోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనడోలు వార్తా సంస్థకు వెల్లడించింది.