ముఖ్య సమాచారం
-
ఈనెల 10 వరకు సచివాలయాల్లో ఆన్ లైన్ సేవలు బంద్
-
ఏపీ కబడ్డీ అసోసియేషన్ సెక్రటరీ ను విధుల నుంచి తొలగించిన ఏపీ సర్కార్
-
'షైనింగ్ స్టార్స్' పేరిట ప్రభుత్వం అవార్డులు
-
ఇకపై UPSC పరీక్షలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి
-
పిల్లల చదువుల కోసం డ్వాక్రా మహిళలకు భరోసా.
-
పవన్ కల్యాణ్ను దూషించిన కేసులో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.
-
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
-
బీజాపూర్ లో బీకర ఎన్కౌంటర్.. అడెల్లుతో సహా కీలక ఏడుగురు మావోయిస్టులు మృతి..
-
టీడీపీ కీలక నిర్ణయం.. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే చేరికలు..!
-
రాజకీయ పార్టీ పెడుతున్న మస్క్.. పేరు కూడా ఖరారు!
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
Updated on: 2025-06-07 16:31:00

రెండో విడత ప్రవేశాల ఫలితాలు 14న విడుదల.
ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించి నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివా సరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను విద్యాహక్కు చట్టం కింద భర్తీ చేస్తున్నారు. మొదటివిడతలో 23,117 మందికి సీట్లు కేటాయించగా.. ఈ నెల 7లోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. 7న బక్రీద్, 8న ఆదివారం సెలవుల కారణంగా గడువును 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. రెండో విడత ఆర్టీఈ ప్రవేశాల ఫలితాలను జూన్ 14న విడుదల చేసి, సీట్లు పొందినవారు 21లోపు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.