ముఖ్య సమాచారం
-
భారత ఆర్థిక వ్యవస్థ 'డెడ్ ఎకానమీ'నా అంటే.. 'ఏఐ' ఏం చెప్పిందంటే?
-
రష్యాలోఆగని భూకంపాలు
-
పీఎం కిసాన్ నిధుల విడుదల..
-
హిమాచల్లో జలవిలయం.. కళ్ల ముందే కూలిన డ్యామ్..
-
పోలీసు కానిస్టేబుళ్ల తుది ఫలితాలు విడుదల
-
WhoFi వచ్చిందోచ్
-
ట్రంప్ సుంకాలు.. ఆ దేశంపై అత్యధికంగా 41 శాతం టారిఫ్
-
గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కి.మీ .మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిర్మాణం – ఎంపి బాలశౌరి
-
ఏఐతో ఈ 40 ఉద్యోగాలకు ముప్పు... మరో 40 ఉద్యోగాలకు ఢోకా లేదట!
-
జగన్ పర్యటనపై మూడు కేసులు నమోదు
విజయనగరం : పిజిఆర్ఎస్ కు 160 వినతులు
Updated on: 2025-05-26 17:33:00

విజయనగరం : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కు 160 వినతులు అందాయి. వీటిని జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్ , జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ తదితరులు స్వీకరించారు. ముఖ్యంగా భూ సమస్యలకు సంభందించి రెవిన్యూ శాఖకు అత్యధికంగా 82 వినతులు అందాయి. పంచాయతిశాఖ కు 10, పింఛన్లు మంజూరు చేయాలని తదితర అంశాలపై డిఆర్డిఏకు 21వినతులు, మిగిలినవి ఇతర శాఖలకు చెందినవి అందాయి.