ముఖ్య సమాచారం
-
భారత్-ఈయూ ట్రేడ్ డీల్: వైన్, స్పిరిట్ పై ఎంత తగ్గనుందంటే..?
-
ఆకాశమే హద్దుగా పసిడి పరుగు.. త్వరలోనే రూ. 2.2 లక్షలకు చేరిక?
-
కొత్త పార్టీ దిశగా కవిత వేగంగా అడుగులు.. ఈసీకి దరఖాస్తు
-
బొబ్బిలి మాజీ సైనికులు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
-
ఏప్రిల్, మే నెలల్లో టీచర్లకు పదోన్నతులు,బదిలీలు
-
బొబ్బిలి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రధము తయారీ కోసం బొబ్బిలి మాజీ సైనికుల విరాళం
-
ఇరాన్ పై కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు... భారీగా ఆయుధాలు తరలిస్తున్న అమెరికా!
-
విజయ్ సూపర్ హిట్ మూవీ విజిల్....TVK' పార్టీకి 'విజిల్' గుర్తు....
-
ఈడీ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి
-
పర్యాటకానికి ఏపీ అన్ లాక్
వామ్మో హడలెత్తిస్తున్న బంగారం
Updated on: 2025-12-14 09:50:00
దేశంలో బంగారం ధరలు పెరుగుదల బాట పట్టాయి ముంబైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,33,210 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,22,110గా నమోదైంది.
బంగారం ధరల్లో ఈ పెరుగుదలకు ప్రధానంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించడం, డాలర్ బలహీనపడటం వంటి అంశాలు కారణం అయ్యాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు వేర్వేరుగా రికార్డయ్యాయి. ఢిల్లీ, జైపూర్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,33,360గా ఉండగా, 22 క్యారెట్లకు రూ. 1,22,260 పలికింది. అహ్మదాబాద్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1,33,260, 22 క్యారెట్లు రూ. 1,22,160 పలుకుతోంది. పుణె, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్కతా వంటి నగరాల్లో రూ. 1,33,210 ఉంటోంది.