ముఖ్య సమాచారం
-
ఇరాన్పై మరోసారి విరుచుకుపడిన ఇజ్రాయిల్.. క్షిపణులతో భీకర దాడి..
-
మరోసారి కేటీఆర్కు ఏసీబీ పిలుపు.. సోమవారం విచారణకు రావాలని నోటీసులు!
-
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.
-
రికార్డ్ సృష్టిస్తున్న బంగారం ధరలు.. తులం ధర 1 లక్షా 20 వేల చేరువలో
-
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త
-
విధ్వంసం ఆపాలంటే డీల్ చేసుకోండి.. ఇరాన్కు ట్రంప్ కీలక సూచన!
-
జగన్... నా నుంచి నీకు మరో సవాల్: నారా లోకేశ్
-
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దొరికిన బ్లాక్ బాక్స్ -
-
ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి... ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలు!
-
తెలంగాణ వ్యాప్తంగా వానలు... హైదరాబాద్లో రోడ్లపైకి నీరు, ట్రాఫిక్ కష్టాలు
తొలి భారత జావెలిన్ త్రోయర్గా నీరజ్ చోప్రా రికార్డ్
Updated on: 2025-05-17 07:45:00

భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఎట్టకేలకు తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్న మైలురాయిని సాధించాడు. భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఎట్టకేలకు 90 మీటర్ల మార్కును చేరుకుని చరిత్ర సృష్టించాడు. నీరజ్ చోప్రా ఆ ఘనత సాధించిన తొలి భారతీయ జావెలిన్ త్రోయర్ అయ్యాడు. ఈ సంవత్సరం తన మొదటి పోటీలో పాల్గొన్న రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్.. దోహా డైమండ్ లీగ్ మీట్లోనూ 90.23 మీటర్ల అద్భుతమైన త్రోతో ఈ చారిత్రాత్మక ఘనతను సాధించిన సంగతి తెలిసిందే.