ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఏపీలో కొత్తగా మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్..
Updated on: 2025-04-25 20:20:00

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో భూముల విలువ పెరగాలంటే ఆర్థిక కార్యకలాపాలు జరగాలన్నారు మంత్రి నారాయణ. రాజధానిలో మరిన్ని భూములు తీసుకుంటామనే అంశంపై రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. పరిశ్రమలు వస్తేనే ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయన్నారు. అమరావతిలో విమానాశ్రయం, స్పోర్ట్స్ సిటీ, పరిశ్రమల కోసం దాదాపు 10 వేల ఎకరాలు అవసరమని ఆయన తెలిపారు. హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు పెద్ద కంపెనీలను ఆహ్వానించి భూములు ఇవ్వడం వల్ల అభివృద్ధి సాధ్యమైందన్నారు. హైదరాబాద్లా అమరావతి అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలని ఆయన అభిప్రాయపడ్డారు.