ముఖ్య సమాచారం
-
డీఎస్సీ అభ్యర్థులకు గుడ్ న్యూస్.
-
రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో బిగ్ రిలీఫ్
-
అతి పిన్న వయస్కురాలైన మహిళా CAగా నందిని రికార్డు
-
జమ్మూకశ్మీర్ లో 48 టూరిస్ట్ ప్రాంతాలు మూసివేత
-
పాక్ సైన్యాధికారులు, జవాన్ల రాజీనామాలు.. నెట్టింట పేపర్స్ వైరల్
-
తమిళనాడులో ఇద్దరు మంత్రులు రాజీనామా
-
రైతులకు ఆహ్వానం పలికిన చంద్రబాబు
-
ఆడవాళ్లు బంగారం కొనేటప్పుడు ఈ ఐదు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి
-
సమ్మర్ లో తిరుపతి వెళ్తున్నారా అక్కడ మీకు రూమ్ కావాలా అయితే ఇలా చేయండి
-
ఐపీఎల్ లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ... చరిత్ర సృష్టించిన 14 ఏళ్ల సూర్యవంశి.
ఏసీబీ కేసులో మాజీ మంత్రి విడదల రజినికి ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
Updated on: 2025-04-25 19:51:00

మాజీ మంత్రి విడదల రజిని తరుపున వాదనలు వినిపించిన మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్. 41-ఎ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని ఏసీబీకి-మ, విచారణకు సహకరించాలని రజినీకి కోర్టు ఆదేశాలు కేసుకు సంబంధించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దన్న హైకోర్టు రజినీ పీఏ రామకృష్ణకూ 41-ఎ నోటీసులు ఇచ్చి విచారించాలన్న కోర్టు